సర్వం శ్రీసాయి 

శ్రీ సాయి సహస్రనామ స్మరణ యజ్ఞము


విజయదశమి (దసరా) దేవీ నవరాత్రులు మరియు శ్రీ సాయిబాబా వారి పుణ్యతిధి పురస్కరించుకొని తొమ్మిది రోజులు పాటు శ్రీ సాయి సహస్రనామ స్మరణ యజ్ఞము నిర్వహించబడుతుంది.ఈ స్మరణలో ఎవరి ఇంటి వద్ద వారే నీకు వీలున్న సమయంలో నవరాత్రి ప్రారంభమయ్యే మొదటి రోజు నుండి అనగా అక్టోబర్ 15 నుండి రోజుకి 108 సార్లు సహస్రనామాల్లో మీకు ఇచ్చిన నామాన్ని స్మరించాలి.
శ్రీ సాయి సహస్రనామ యజ్ఞంలో పాల్గొనదలుచుకున్న భక్తులు 9493789468 నెంబర్ కు వాట్సప్ ద్వారా మెసేజ్ చేయగలరు.

© Copyright Sarvam Sree Sai Seva Trust